Saturday, November 7, 2020

Bihar Elections Exit Polls 2020: సీఎంగా తేజస్వీకే బీహరీల మొగ్గు..44 శాతం మంది ఓకే,

బీహర్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. అయితే మహగడ్ బందన్ వైపు పోల్స్ మొగ్గుచూపుతున్నాయి. అంతకుముందు నితీశ్ వైపు బీహరీలు విశ్వసించారని తెలిపాయి. కానీ ఒక్కసారిగా ట్రెండ్ మారిపోయింది. ఇక సీఎం ఎవరూ అంటే ఇదివరకు నితీశ్ అని ఢంకా బజాయించి చెప్పారు. కానీ నేడు అదీ తేజస్వీ వైపు మళ్లింది. మెజార్టీ ప్రజలు తేజస్వీ యాదవ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eCFyRW

Related Posts:

0 comments:

Post a Comment