బీహర్ అసెంబ్లీ ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్ వెలుబడ్డాయి. రిపబ్లిక్ జన్ కీ బాత్ బీహర్ ఓటర్ నాడీని విశ్లేషించింది. అయితే అనూహ్యంగా ఎన్డీఏ కంటే మహాగడ్ బందన్ ఎక్కువ సీట్లు సాధిస్తోందని పేర్కొనడం విశేషం. కూటమి 118 నుంచి 138 సీట్లు సాధిస్తోందని తెలిపింది. దీంతో స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3exvxoY
Saturday, November 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment