కరోనా విలయానికి సంబంధించి చలికాలం సెకండ్ వేవ్ భయాలు పెరగిపోతున్నాయి. దేశరాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిలో గత ఏడు దశాబ్దాల్లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం గుబులు రేపుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన లెక్కల ప్రకారం కొత్తగా 38,772 కేసులు, 443 మరణాలు నమోదయ్యాయి. ఆదివారం సిబ్బందికి సెలవు కావడంతో టెస్టులు తక్కువగా చేపట్టడంవల్లే కొత్త
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fXbukr
కరోనా విలయం: మళ్లీ లాక్ డౌన్? -4న ప్రధాని మోదీ కీలక సమావేశం -అన్ని పార్టీలకు పిలుపు
Related Posts:
లోక్ సభ సీట్ల పెంపు-కింగ్ మేకర్లుగా జగన్ -కేసీఆర్ : ఢిల్లీలో వేగంగా మారుతున్న సమీకరణాలు..!!జాతీయ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అప్పుడే వ్యూహాలు మొదలయ్యాయి. 2024 నాటికి పదేళ్లు అధికారం పూర్తి చేసుకోనున్న… Read More
Actress: తిరిగిరాని లోకాలకు నటి జయంతి, రజనీకాంత్ కు చెల్లి, చిరంజీవికి తల్లిగా, 500 సినిమాల్లో !బెంగళూరు/ హైదరాబాద్: బహుబాష నటి జయంతి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ కు చెల్లిగా, కొదమసింహంలో చిరంజీవికి తల్లిగా, సీనియర… Read More
జోరుగా తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల బిజినెస్ .. ఆ ట్రావెల్స్ పై కేసు పెట్టిన టీటీడీతిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు టీటీడీ వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్న విష… Read More
భారత్ లో కరోనా రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ .. తాజాగా 39,361 కొత్త కేసులు, 416 మరణాలుభారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 39,361 కరోనా కొత్త కేసులను నమోదు చేసింది. ఇది నిన్నటి రోజువారీ కేసులో లెక్క కంటే… Read More
మరో జాబ్ క్యాలెండర్ ? - జగన్ సర్కార్ సంకేతాలు- మరిన్ని ఉద్యోగాలుఏపీలో వైసీపీ సర్కార్ ఎన్నికల హామీల్లో భాగంగా రెండేళ్ల తర్వాత ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు, విపక్షాలు ఏకమవుతున్న వేళ ఇందులో మార్పులు చేపట… Read More
0 comments:
Post a Comment