జీహెచ్ఎంసీ ఎన్నిక నగారా మోగనుంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వచ్చేనెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీపావళి తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తుండగా.. ఇటు రాజకీయ పార్టీలు కూడా కసరత్తు చేస్తున్నాయి. విజయంపై ప్రధాన పార్టీలు అప్పుడే ధీమా వ్యక్తం చేశాయి. డిసెంబర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ne7kan
Thursday, November 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment