లండన్: కరోనా మహమ్మారి ఐరోపాలో మరోసారి విజృంభిస్తోంది. దీంతో అప్రమత్తమైన ఆయా దేశాల ప్రభుత్వాలు మరోసారి లాక్డౌన్ విధిస్తున్నాయి. ఇప్పటికే కరోనావైరస్ మహమ్మారి బారినపడి ఐరోపా వ్యాప్తంగా 2,19,228 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కట్టడికి లాక్డౌన్ తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oHOlGR
Sunday, November 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment