Saturday, November 7, 2020

ఐపీఎల్-2020పై తెలంగాణ బ్రాండ్: అఫీషియల్ స్కోరర్‌గా జనగామవాసి: ఫైనల్ మ్యాచ్‌లో కీలకం

అబుధాబి: ఇంకో రెండు మ్యాచ్‌లే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్.. ముగింపు దశకు వచ్చేసింది. లీగ్ దశను ముగించుకున్న ఈ మెగా టోర్నమెంట్.. ప్రస్తుతం ప్లేఆఫ్ స్టేజ్‌లో కొనసాగుతోంది. రెండో క్వాలిఫయర్ మ్యాచ్ సహా ఫైనల్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆదివారం నాడు సన్ రైజర్స్ హైదరాబాద్,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32m1AmY

Related Posts:

0 comments:

Post a Comment