ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 1732 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 14 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,47,977కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 6828కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,915 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం (నవంబర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kmkOit
ఏపీలో కొత్తగా 1732 పాజిటివ్ కేసులు... మరో 14 మంది మృతి...
Related Posts:
దక్షిణాది కే కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు..! టాప్ లో ఉన్న సౌత్ నేతల పేర్లు..!!ఢిల్లీ/హైదరాబాద్ : రాహుల్ గాంధీ తర్వాత ఏఐసిసి అద్యక్షపదవిని ఎవరు చేపడతారనేది కాంగ్రెస్ అదిష్టానాన్ని వేధిస్తోన్న ప్రశ్న. ఏఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగేంద… Read More
చంద్రబాబుకు మరో చిక్కు.. ! లింగమనేని ఇంటిపై రైతుల ఫిర్యాదు.. ఆందోళన.. !మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇంటిని మరో వివాదం చుట్టుముట్టింది..ఆయన నివాసానికి వెళ్లేందుకు నిర్మించిన రోడ్డు మార్గానికి ఒప్పందంతో రైతుల భ… Read More
శభాష్ కరీంనగర్.. మొన్న రూపాయికే అంత్యక్రియలు.. ఈసారి ఏంటో తెలుసా?కరీంనగర్ : ప్రజల కోసం ఆలోచిస్తూ.. ప్రజోపయోగకరమైన పనులు చేపడుతూ దేశవ్యాప్తంగా శభాష్ అనిపించుకుంటోంది నగర పాలక సంస్థ. మొన్నటికి మొన్న రూపాయికే అంత్యక్రి… Read More
మన్కీ బాత్ సెకండ్ ఎపిసోడ్.... ఇన్నర్ ఫీలింగ్తోనే కేధార్నాథ్ యాత్ర చేశాను... నరేంద్రమోడీప్రధాని నరేంద్రమోడీ మన్కీ బాత్ ఆదివారం తిరిగి ప్రారంభమైంది..గత అయిదు సంవత్సరాలు పాటు నిరాటంకంగా కొనసాగిన ప్రధాని మన్కీ బాత్ ఎన్నికల నోటీఫికేషన్ విడు… Read More
విలువలకు మారుపేరు హరిరామ జోగయ్య..! ఆయన త్వరగా కోలుకోవాలన్న పవన్ కళ్యాణ్..!!హైదరాబాద్: మాజీ ఎంపీ హరిరామ జోగయ్యను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. అనారోగ్యంతో నగరంలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్సపొందుతున్న జోగయ్యను పవన్ క… Read More
0 comments:
Post a Comment