Wednesday, November 11, 2020

కాంగ్రెస్‌కు చేతకాక, మాపై నిందలా: బీహార్ ఫలితాలపై అసదుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్

పాట్నా/హైదరాబాద్: ఏఐఎంఐఎం పార్టీ తాజా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలుపొంది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్పమ్ ప్రియకు షాక్: బీహార్ సీఎం అవుదామనుకుంటే డిపాజిట్ గల్లంతు, నోటాకే ఎక్కువ ఓట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GStBLn

Related Posts:

0 comments:

Post a Comment