Friday, October 30, 2020

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి కేంద్రం సన్నాహాలు- రాష్ట్రాల్లో స్టీరింగ్‌ కమిటీల ఏర్పాటు..

భారత్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా ఎంపిక చేసిన వారికి మాత్రమే కరోనా వ్యాక్సిన్‌ ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన కేంద్రం.. ఈ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరుతోంది. ఇందుకోసం వివిధ అంశాల్లో ప్రత్యేక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HMfnvO

Related Posts:

0 comments:

Post a Comment