భారత్లో వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా ఎంపిక చేసిన వారికి మాత్రమే కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన కేంద్రం.. ఈ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరుతోంది. ఇందుకోసం వివిధ అంశాల్లో ప్రత్యేక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HMfnvO
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం సన్నాహాలు- రాష్ట్రాల్లో స్టీరింగ్ కమిటీల ఏర్పాటు..
Related Posts:
కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందంటే .. రాందేబ్ బాబా చెప్పిన రహస్యమిదీ ..న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణం ఏమై ఉంటుంది. నాయకత్వ లోపం, ప్రభుత్వంపై వ్యతిరేకత అంత లేకపోవడం, శ్రేణుల్లో లోపించిన ఐకమత్యం, టిక… Read More
తండ్రిరూప రాక్షసుడు.. కూతురిపై పాడుపని యత్నం, గొడ్డలితో నరికిన మహిళడెహ్రాడూన్ : కలికాల ప్రభావమో ? లేక ఆధునిక పోకడలో తెలియదు కానీ .. సమాజంలో వావి వరుస మరచిపోతున్నారు. ఇక మద్యం తాగిన కొందరు తమ హద్దులు మీరి ప్రవర్తిస్తున… Read More
జేడీయూకు డిప్యూటీ స్పీకర్ పదవి? వైసీపీని బీజేపీ పక్కనబెట్టిందా?ఢిల్లీ : లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఏ పార్టీకి కేటాయిస్తారన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. భాగస్వామ్య పక్షాలకు కాకుండా ఇతర పార్టీలకు ఆ పదవి ఇవ్వా… Read More
జగన్ కాళేశ్వరం ప్రారంభోత్సవానికి రావద్దంటున్న భట్టి... వస్తే తప్పేంది అంటున్న జగ్గుభాయ్!కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రావడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే పలు భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ సీఎల్స… Read More
ఈ సముద్ర జీవి విడుదల చేసే ఉమ్ముకు ఇంత డిమాండా..? ఇందులో ఏముందబ్బా..?ముంబై: సముద్రంలో ఎన్నో జీవులు ఉంటాయి. ఆ ప్రాణుల కోసం మనిషి వేట సాగిస్తూ ఉంటాడు. సముద్రంలో వేట అంటే అందరికీ గుర్తుకు వచ్చేది చేపలు. చేపలతో పాటు కొందరు … Read More
0 comments:
Post a Comment