భారత్లో వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా ఎంపిక చేసిన వారికి మాత్రమే కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన కేంద్రం.. ఈ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరుతోంది. ఇందుకోసం వివిధ అంశాల్లో ప్రత్యేక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HMfnvO
Friday, October 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment