మహిళా ప్రయాణికులకు శుభ వార్త చెప్పింది రైల్వే శాఖ. ఇండియన్ రైల్వేస్ మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ వారికి ఎలాంటి భయం లేని , సురక్షిత , సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం కల్పించటానికి వినూత్న కార్యక్రమంతో శ్రీకారం చుట్టింది. భారత రైల్వే "మేరీ సహేలి" అనే మరో గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీంతో మహిళలు రైలు ప్రయాణాల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37TIeck
రైళ్లలో మహిళల భద్రత కోసం 'మేరీ సహేలీ' కార్యక్రమం .. మహిళా ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్
Related Posts:
పాఠ్యాంశాల్లో ఎన్టీఆర్ జీవిత చరిత్ర.. సీఎం కేసీఆర్కు బాలకృష్ణ ధన్యవాదాలు...ఏపీ టీడీపీ మ్మెల్యే,టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి,తన తండ్రి ఎన్టీఆర్ జీవి… Read More
ఈ నెల 7నుంచి ఏపీలో సిటీ బస్సులు- కేంద్రం వెసులుబాటుతో ఆర్టీసీ ఏర్పాట్లు..కరోనా వైరస్ వ్యాప్తి మొదలయ్యాక దేశవ్యాప్తంగా రవాణా ఆగిపోవడంతో ఏపీలోనూ దాని ప్రభావం పడింది. ఆర్టీసీ దూరప్రాంతాలకు నడిపే బస్సులతో పాటు స్ధానికంగా సిటీ … Read More
కళ్లు తెరిచేసరికి వ్యభిచార గృహంలో... కోరిక తీర్చుకునేందుకు వచ్చిన పోలీసే ఆపద్బాంధవుడు...ఆమె ఓ పేదింటి బిడ్డ. పదేళ్ల వయసులోనే తండ్రి చనిపోతే కుటుంబ భారాన్ని పసి వయసులోనే భుజాలకెత్తుకుంది. అలా కష్టాలకు ఎదురీతున్న సమయంలోనే ఆమె ఓ ఊహించని ఉచ్చ… Read More
విద్యుత్ పై టీడీపీ కే పేటెంట్ .. ప్రజలపై గంటకు రూ.9కోట్ల అప్పు .. సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని,అప్పులు చేయడమే ప్రధానంగా ప్రభుత్వం … Read More
whatsapp: మీరు సంతోషంగా ఉండండి, మెసేజ్ పంపించి శవమైన డ్యాన్స్ టీచర్, అడవిలో ఏం జరిగింది ?చెన్నై/ శివగంగై: చిన్నప్పటి నుంచి డ్యాన్స్ మీద మమకారంతో ఆమె డ్యాన్స్ మాస్టర్ అయ్యింది. సొంతంగా డ్యాన్స్ స్కూల్ ఏర్పాటు చేసి పిల్లలతో పాటు యువతి, యువకు… Read More
0 comments:
Post a Comment