Friday, October 2, 2020

త్వరలో గ్రామ సచివాలయాల పరిధిలోనే భూముల రిజిస్ట్రేషన్లు : మంత్రి కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాల ఏర్పాటు జరిగి సంవత్సరం అయిన కారణంగా నేడు ఏపీ లోని మంత్రులు సచివాలయాల వ్యవస్థపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కొడాలి నాని కృష్ణాజిల్లా గుడివాడలో మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SlMUPo

Related Posts:

0 comments:

Post a Comment