ముంగర్లో మరోసారి హింస చెలరేగింది. బసుదేవ్పూర్ పోలీసు పోస్టుకు కొందరు నిప్పంటించింది. ఎస్పీ కార్యాలయంపై కూడా దాడి చేశారు. ముంగర్లో ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన ఎన్నికల కమిషన్.. జిల్లా ఎస్పీని విధుల నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. సోమవారం దుర్గా మాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఘర్షణ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులపై ఆగ్రహాం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jFvJ6y
ముంగర్లో చల్లారని హింస: ఎస్పీని విధుల నుంచి తప్పించిన ఎన్నికల సంఘం
Related Posts:
కన్నడనాట మళ్లీ ట్విస్ట్లు:నేను చూసుకుంటా..కాంగ్రెస్ శివకుమార్కు సీఎం, అవిశ్వాసానికి బీజేపీ ప్లాన్!బెంగళూరు: కర్ణాటకలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రయత్నాలు చేస్తోందన్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డి కుమ… Read More
ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నారు...తెలుగు రాష్ట్రాల్లో కాదుఆర్థికంగా వెనకబడిన అగ్రకులాల వారికి విద్య ఉద్యోగావకాశాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చట్టం తీసుకువచ్చి రెండ్రోజులు గడవక ముందే సిక్కిం ప్రభ… Read More
ప్రభాస్ ఇష్యూ: షర్మిల ఫిర్యాదుతో కేసు నమోదు, రంగంలోకి ప్రత్యేక దర్యాఫ్తు బృందంఅమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల ఫిర్యాదు పైన సైబర్ క్రైమ్ పోలీసులు స్పందిం… Read More
ఆ మూడు సినిమాల సూత్రదారి ఆయనేనా..? మరి వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాలుస్తాయా..?హైదరాబాద్ : కాదే్దీ రాజకీయ ఎత్తుగడకు అనర్హం..! ఏంచేసినా, ఎలా చేసినా, ఎప్పుడు చేసినా రాజకీయ ప్రత్యర్ధిపైన ఆదిపత్యం సాదించామా..? లేదా అన్నదే మ… Read More
45 రోజుల ఆధ్యాత్మిక వేడుక... కుంభమేళాకు క్యూ కట్టిన భక్తులుఉత్తర ప్రదేశ్ : అర్ధకుంభమేళా మహాక్రతువు మొదలయింది. భక్తుల రాకతో త్రివేణి సంగమం పులకించిపోతోంది. సంక్రాంతి పండుగ నాడు ప్రారంభమయ్యే ఈ కుంభమేళా మార్చి 4వ… Read More
0 comments:
Post a Comment