ముంగర్లో మరోసారి హింస చెలరేగింది. బసుదేవ్పూర్ పోలీసు పోస్టుకు కొందరు నిప్పంటించింది. ఎస్పీ కార్యాలయంపై కూడా దాడి చేశారు. ముంగర్లో ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన ఎన్నికల కమిషన్.. జిల్లా ఎస్పీని విధుల నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. సోమవారం దుర్గా మాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఘర్షణ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులపై ఆగ్రహాం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jFvJ6y
ముంగర్లో చల్లారని హింస: ఎస్పీని విధుల నుంచి తప్పించిన ఎన్నికల సంఘం
Related Posts:
టీవీ షోను అనుకరిస్తూ... ఉరిపెట్టుకుని మృత్యువాత పడిన 12ఎళ్ల బాలిక...!టీవీ షోను అనుకరిస్తూ ఓ పన్నేండేళ్ల బాలిక మృత్యువాత పడింది.. టీవీలో వస్తున్నట్టు అక్టింగ్ చేస్తూ.. ఇతర పిల్లలను బయపెట్టబోయింది...అయితే అది హర్రర్ షో కా… Read More
ముజఫర్నగర్ ఎముకల నిగ్గుతేల్చే పనిలో కమిటీ .. 48 గంటల్లో తేలుస్తామని ధీమా ...పాట్నా : ముజఫర్నగర్ ఆస్పత్రి సమీపంలో కలకలం రేపిన ఎముకలు, పుర్రెలకు సంబంధించి దర్యాప్తు ప్రారంభమైంది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ శ్రీ కృష్ణ మెడికల్… Read More
మెహుల్ చోక్సీకి షాక్: భారత్కు అప్పగిస్తామన్న ఆంటిగ్వా ప్రధానిఆంటిగ్వా: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కొన్నివేల కోట్లు కుచ్చుటోపీ పెట్టి దేశం విడిచి ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న ప్రముఖ వ్యాపారి మెహుల్ చోక్సీకి షాక్ ఇచ్చి… Read More
రెండు రాజ్యసభ స్థానాలకే ఎన్నికలు...ఆపాలంటూ కోర్టు వెళ్లిన కాంగ్రెస్... పిటిషన్ కొట్టివేసిన సుప్రింరెండు రాజ్యసభ స్థానాలకు కూడ ప్రత్యేకంగా ఎన్నికలా... అంటూ కాంగ్రెస్ పార్టీ సుప్రింకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే పిటిషన్ను విచారించిన సుప్రిం క… Read More
మానస సరోవరంలో తెలుగు యాత్రికుల కష్టాలు.. కిషన్ రెడ్డి చొరవ.. హెలికాప్టర్లో తరలించే ప్రయత్నంఢిల్లీ : కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డి తనదైన స్టైల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ క్రమంలో మానస సరోవరం యాత్రలో చిక్కు… Read More
0 comments:
Post a Comment