ఏపీలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ఘనంగా అమలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్న వైసీపీ సర్కారు క్షేత్రస్ధాయిలో ఇబ్బందులను మాత్రం పట్టించుకోవడం లేదని మరోసారి తేలిపోయింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్టు సహకారంతో ఉద్యోగులకు ఆరోగ్య పథకం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకుంటున్నా ఉద్యోగులకు మాత్రం ప్రైవేటు ఆస్పత్రులు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మోదీకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HK5L4R
ప్రైవేట్ ఆస్పత్రులకు జగన్ హెచ్చరికలు- ఉద్యోగులకు హెల్త్స్కీమ్ వర్తించకపోతే 10 రెట్లు ఫైన్..
Related Posts:
పోచారానికే ఆ కుర్చీ... స్పీకర్ ఎన్నిక లాంఛనమే..!తెలంగాణ అసెంబ్లీ ఎట్టకేలకు కొలువుదీరింది. ఎన్నికల ఫలితాలు వచ్చి నెలరోజులు దాటినా వివిధ కారణాలతో అసెంబ్లీ నిర్వహణ సాధ్యపడలేదు. దీంతో ఎమ్మెల్యేల ప్రమాణస… Read More
బ్రిటన్ రాజకీయాలు: అవిశ్వాస పరీక్షలో స్వల్ప తేడాతో నెగ్గిన థెరిసా మే ప్రభుత్వంలండన్ : బ్రిటన్లో థెరిసా మే ప్రభుత్వం అతి కష్టం మీద గట్టెక్కింది. బ్రెగ్జిట్పై జరిగిన ఓటింగ్లో థెరిసా మేకు షాకిచ్చిన సొంత ఎంపీలు... అవిశ్వాస పరీక్ష… Read More
ఏపీలో కేసీఆర్ పర్యటన..! ఫెడరల్ ఫ్రంట్ లోకి జగన్ కు ఆహ్వానం..!!హైదరాబాద్ : దేశంలో గుణాత్మక మార్పుకోసం మూడో ప్రత్యామ్నాయం ఆవశ్యకత ఉందని, అందకోసం తనతో కలిసి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి పిలుపుకు జాతీయ నేత… Read More
ఆపరేషన్ కమల: నలుగురు మంత్రులు రాజీనామా ? అసమ్మతి, సంచలన నిర్ణయం, బీజేపీ దెబ్బ !బెంగళూరు: కర్ణాటకలో ఆపరేషన్ కమల రసవత్తరంగా మారిపోయింది. ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి నేతృత్వంలోని నలుగురు మంత్రులు సైతం తాము రాజీనామా చేస్తామని కా… Read More
భారత నేవీలో 102 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలభారత నేవీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్లో భాగంగా 102 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్… Read More
0 comments:
Post a Comment