ఏపీలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ఘనంగా అమలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్న వైసీపీ సర్కారు క్షేత్రస్ధాయిలో ఇబ్బందులను మాత్రం పట్టించుకోవడం లేదని మరోసారి తేలిపోయింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్టు సహకారంతో ఉద్యోగులకు ఆరోగ్య పథకం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకుంటున్నా ఉద్యోగులకు మాత్రం ప్రైవేటు ఆస్పత్రులు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మోదీకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HK5L4R
Thursday, October 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment