Friday, October 16, 2020

లైంగిక వేధింపులు: బాధితురాలితో రాఖీ కట్టించుకుంటే బెయిల్! హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టు ఎంట్రీ

భోపాల్: మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన వింత తీర్పుపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ నిందితుడికి బాధితురాలితో రాఖీ కట్టించి బెయిల్ ఇస్తూ తీర్పు చెప్పింది మధ్యప్రదేశ్ హైకోర్టు. ఈ తీర్పుపై స్టే విధించేలా చూడాలని అటార్నీ జనరల్‌ను కోరింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T1MyxC

Related Posts:

0 comments:

Post a Comment