Friday, October 16, 2020

కత్తి కార్తీకపై చీటింగ్ కేసు: 52 ఎకరాల భూ వివాదంపై.. రూ.కోటి తీసుకున్నారని..

దుబ్బాక ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచారంపై ఫోకస్ చేశాయి. తమ పార్టీ అభ్యర్థినే గెలిపించాలని కోరుతున్నాయి. తమను గెలిపిస్తే అభివృద్ది చేస్తామని చెబుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థి కత్తి కార్తీక కూడా బరిలో ఉన్నారు. ప్రచార పర్వంలో ఆమె కూడా దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో కార్తీకపై చీటింగ్ కేసు నమోదవడం కలకలం రేపుతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HcDd38

0 comments:

Post a Comment