దుబ్బాక ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచారంపై ఫోకస్ చేశాయి. తమ పార్టీ అభ్యర్థినే గెలిపించాలని కోరుతున్నాయి. తమను గెలిపిస్తే అభివృద్ది చేస్తామని చెబుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థి కత్తి కార్తీక కూడా బరిలో ఉన్నారు. ప్రచార పర్వంలో ఆమె కూడా దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో కార్తీకపై చీటింగ్ కేసు నమోదవడం కలకలం రేపుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HcDd38
కత్తి కార్తీకపై చీటింగ్ కేసు: 52 ఎకరాల భూ వివాదంపై.. రూ.కోటి తీసుకున్నారని..
Related Posts:
మందుబాబుల జేబులకు చిల్లు, నకిలీ ఎమ్మార్పీలతో మోసం.. మద్యం షాపుల్లో నయాదందామందుబాబుల వీక్నెస్ను క్యాష్ చేసుకుంటున్నారు. మద్యం ధరలతో బురిడీ కొట్టిస్తున్నారు. దీంతో వారి జేబులకు చిల్లు పడుతోంది. అయితే ఈ దోపిడీ గురించి వారికి … Read More
ఇదీ పరిస్థితి.. చిన్నారితో కలిసి తండ్రి, పీపీఈ కిట్ ధరించి మరీకరోనా మళ్లీ భయపెడుతోంది. కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక చిన్న పిల్లలు, వృద్దుల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్… Read More
యూఎస్లో ఇండియన్ టెక్కీ దంపతులపై ఘాతుకం: ఒంటిపై: బాల్కనీలో నాలుగేళ్ల చిన్నారి ఏడుస్తూవాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. భారత్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఆయన భార్య అనుమానాస్పద స్థితిలో మరణించారు. వ… Read More
టిడిపిని గెలిపించాలని కోరేందుకు తాను తిరుపతికి రాలేదన్న చంద్రబాబు , ఎందుకు వచ్చారో తెలుసా !!టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో అధికార వైసీపీ పై నిప్పులు చెరిగారు. జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభు… Read More
పోలవరం కేసులో ట్విస్ట్- తప్పుకున్న జస్టిస్ లావు నాగేశ్వరరావు- అసలేం జరిగింది ?పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో పొరుగు రాష్ట్రాలతో ఓవైపు ఏపీ ప్రభుత్వం పోరాటం కొనసాగుతోంది. మరోవైపు కేంద్రంతో నిధుల కోసం మరో పోరాటం కొనసాగుతోంది. ఇ… Read More
0 comments:
Post a Comment