దుబ్బాక ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచారంపై ఫోకస్ చేశాయి. తమ పార్టీ అభ్యర్థినే గెలిపించాలని కోరుతున్నాయి. తమను గెలిపిస్తే అభివృద్ది చేస్తామని చెబుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థి కత్తి కార్తీక కూడా బరిలో ఉన్నారు. ప్రచార పర్వంలో ఆమె కూడా దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో కార్తీకపై చీటింగ్ కేసు నమోదవడం కలకలం రేపుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HcDd38
కత్తి కార్తీకపై చీటింగ్ కేసు: 52 ఎకరాల భూ వివాదంపై.. రూ.కోటి తీసుకున్నారని..
Related Posts:
ప్రాణాలు తీస్తున్నాయి.. కాపురాలు కూల్చుతున్నాయి.. ఆన్లైన్ గేమ్స్ చెలగాటం..!చెన్నై : ఆన్లైన్ గేమ్స్ ప్రాణాలు తీస్తున్నాయి. ఆడుకుందాం.. రా అంటూ ఊరిస్తూ జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో కాపురాలు కూల్చుతున్నాయ… Read More
ఉగ్ర కదలికలు: నెల్లూరు తీరంలో శ్రీలంక బోటు .... షార్,కృష్ణపట్నం పోర్టులకు హై అలర్ట్శ్రీలంకలో నెలరోజుల క్రితం జరిగిన ఆత్మాహుతి దాడులు మరువక ముందే ఏపీలోని నెల్లూరు తీరప్రాంతానికి శ్రీలంక బోటు కొట్టుకువచ్చిన ఘటన కలకలం రేపుతోంది. నెల్లూర… Read More
కోట్ల అనుచరుడి దారుణహత్య: కౌంటింగ్కు ముందురోజు ఘటన: ఫైనాన్స్ లావాదేవీలే కారణమా?కర్నూలు: కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శేఖర్ రెడ్డి అనే ఫైనాన్స్ వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. బైక్ప… Read More
రిజల్ట్స్ డే.. ఆర్డీటీ స్టేడియంలోని 9వ నంబర్ గదిలో బాలయ్య బస .. ఎందుకంటేఏపీ ఎన్నికల సమయంలో తన వ్యాఖ్యలతో సంచలనం సృష్టించిన బాలకృష్ణ కోపం వస్తే తిట్ల దండకం కురిపించాడు. బాలయ్య ఏది చేసినా ఆయనకంటూ ఓ స్టైల్ ఉంటుంది . అలాంటి బా… Read More
జగన్ సమస్యే లేదు..మోదీని అడ్డుకోవాలి: చంద్రబాబు ఆందోళన వెనుక.. : అందుకే ఢిల్లీకే ప్రాధాన్యతముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో ఫలితాల కంటే..కేంద్రంలో సమీకరణాల పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఏపీలో తమ విజయం అనే ధీమా ఒక్కటైతే..జగన్ కంటే… Read More
0 comments:
Post a Comment