తెలంగాణా సీఎం కేసీఆర్ పై బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. నదీ జలాల విషయంలో కుట్రలో భాగంగానే సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. అపెక్స్ కౌన్సిల్ భేటీకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ngvIJ6
ఏడేళ్ళుగా అన్యాయం జరుగుతుంటే ఏం చేశారు .. రైతుల విషయంలో కేసీఆర్ వన్నీ నాటకాలు : బండి సంజయ్
Related Posts:
కరోనా టెస్టులు,కరోనా ట్రీట్మెంట్... ప్రైవేట్లో చార్జీల వివరాలు ఇవే...తెలంగాణలో ప్రైవేట్ ల్యాబ్స్ను ప్రభుత్వం కరోనా టెస్టులకు అనుమతించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన మెడికల్ చార్జీలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర… Read More
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా.. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే గన్మెన్ మృతి..తెలుగురాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రెండు చోట్లా రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధులు, … Read More
Blackmail: విద్యార్థిని స్నానం చేస్తుంటే నగ్న వీడియోలు, కోరిక తీరుస్తావా ? లేదంటే, టార్చర్, చివరికిచెన్నై/ వేలూరు: లాక్ డౌన్ సందర్బంగా స్కూల్ మూసివేయడంతో ఇంట్లోనే ఉంటున్న విద్యార్థిని చాలా సంతోషంగా ఉండేది. ఓ రోజు ఇంట్లోని బాత్ రూంలో అమ్మాయి స్నానం చ… Read More
కర్ణాటక ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఈనెల 17 నుంచి ఆంధ్రాకు బస్సులు.. ఆన్ లైన్ రిజర్వేషన్ షురూ..కరోనా లాక్ డౌన్ సడలింపుల్లో మిగతా రాష్ట్రాలకంటే దూకుడుగా వ్యవహరిస్తోన్న కర్ణాటక మరో అడుగుముందుకు వేసింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పున:ప్రారంభానికి… Read More
పోతిరెడ్డి పాడు వివాదం.. కేసీఆర్-జగన్ చీకటి ఒప్పందాలు... కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చీకటి ఒప్పందాలు చేసుకున్నారని కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. జ… Read More
0 comments:
Post a Comment