హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై దేశమంతా భగ్గుమంటోంది. నిన్నటిదాకా బాధితురాలి కుటుంబాన్ని ఎవరూ కలుసుకోకుండా కట్టడి చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం... సర్వత్రా వెల్లువెత్తిన విమర్శలతో ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. శనివారం(అక్టోబర్ 3) హత్రాస్ గ్రామంలోకి మీడియాను అనుమతించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఎలాగైనా హత్రాస్ బాధిత కుటుంబాన్ని కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SlLhRt
హత్రాస్ గ్యాంగ్ రేప్... బాధితురాలి కుటుంబంతో డీజీపీ భేటీ... ఏం మాట్లాడారు...?
Related Posts:
మహనీయుల విగ్రహాల విధ్వంసం! తల లేకుండా చేశారు!చెన్నై: ఎన్నికల వేళ మరోసారి విగ్రహాల విధ్వంసాల ఘటన పునావృతమైంది. ఇదివరకు త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన అనంతరం వరుసగా విగ్రహాలపై తమ ప్ర… Read More
టీడీపీ కార్యకర్తలపై వైఎస్ఆర్ సీపీ మద్దతు దారుల దాడితిరుపతి: పోలింగ్ సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య భౌతిక దాడులు తీవ్రమౌతున్నాయి. పరస్పరం దాడులకు దిగ… Read More
అక్కడ గంట ఆలస్యంగా పోలింగ్..! నిజామాబాద్ లో రైతు ర్యాలీకి అనుమతి ఇచ్చామన్న ఈసీ..!!హైదరాబాద్: అత్యధిక మంది అభ్యర్థులు పోటీలో నిలిచిన నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియనున్నట్టు… Read More
స్ట్రెచర్పై పడుకుని ఎన్నికల ప్రచారం .. ఎన్నికల వేళ ఎన్ని కష్టాలురా నాయనా !మంత్రాలయం నుండి ఎన్నికలబరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి ప్యాలకుర్తి తిక్కారెడ్డి ఎన్నికల ప్రచారానికి నానా తిప్పలు పడుతున్నారు. ఖగ్గల్లు గ్రామంలో టీడీపీ ,… Read More
పాక్ పై మరో దాడికి భారత్ ప్లాన్ చేసింది: పాక్ మంత్రి సంచలన ఆరోపణపుల్వామా దాడుల తర్వాత బాలాకోట్లో భారత్ చేసిన వైమానిక దాడుల నుంచి పాక్ ఇంకా కోలుకోలేదు. పాక్పై మరోదాడి చేసి ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టేందుకు భారత్ యత… Read More
0 comments:
Post a Comment