దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకలో గ్రౌండ్ చాలా క్లియర్గా ఉందని... టీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిందని అన్నారు. ఎన్నికల వరకూ ప్రతిపక్షాలు ఇలాగే తతంగాలు చేస్తాయని విమర్శించారు. గురువారం(అక్టోబర్ 29) మీడియాతో చిట్చాట్ సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jEHLwW
గ్రౌండ్ క్లియర్గా ఉంది... దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో డిసైడ్ అయింది : కేసీఆర్
Related Posts:
భారత్ లో భారీగా తగ్గిన మరణాలు .. గత 24 గంటల్లో 38,164 కొత్త కేసులు, 499 మరణాలుభారత దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతుందని, థర్డ్ వేవ్ ముప్పు ఆగస్టులోనే పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పద… Read More
సంగారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం... ఎగిసిపడ్డ అగ్ని కీలలు... భయంతో స్థానికుల పరుగులుసంగారెడ్డి జిల్లా జిన్నారంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గడ్డ పోతారం పారిశ్రామికవాడలోని సరాక లేబొరేటరీస్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్ని… Read More
నిండుకుండలా హిమాయత్ సాగర్.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ..?ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో హైదరాబాద్లోని హిమాయత్ సాగర్కు వరద ప్రవాహం పోటెత్తుంది. భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో జలాశయం నిండుకుండలా మారింది. ద… Read More
Rasi Phalalu (20th july 2021) | రోజువారీ రాశి ఫలాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
Monkey B Virus: ఆ డేంజరస్ వైరస్కు వెటరినరీ డాక్టర్ బలి: తొలి మరణం..అదీ చైనాలోనేబీజింగ్: ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకున్న కరోనా వైరస్ మహమ్మారికి జన్మనిచ్చినట్టుగా అనుమానిస్తోన్న చైనా.. మరో ప్రమాదాన్ని ఎదుర్కొ… Read More
0 comments:
Post a Comment