దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకలో గ్రౌండ్ చాలా క్లియర్గా ఉందని... టీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిందని అన్నారు. ఎన్నికల వరకూ ప్రతిపక్షాలు ఇలాగే తతంగాలు చేస్తాయని విమర్శించారు. గురువారం(అక్టోబర్ 29) మీడియాతో చిట్చాట్ సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jEHLwW
గ్రౌండ్ క్లియర్గా ఉంది... దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో డిసైడ్ అయింది : కేసీఆర్
Related Posts:
సన్నీడియోల్ హేమామాలినిలు సభలో ఒకే దగ్గర కూర్చోరట...కారణం ఇదే...!న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఆ తర్వాత జూన్ 6న తొలి లోక్సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందు… Read More
ఇండియన్ ఎయిర్ ఫోర్సులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఇండియన్ ఎయిర్ఫోర్స్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 242 కమిషన్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన … Read More
ఐదోసారి ఒడిశా సీఎంగా నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారంభువనేశ్వర్ బీజేపీ నేత నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాయక్ ఐదోసారి ఆ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. భువనేశ్వర్ ఎ… Read More
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ... జైలుకు వెళ్లాల్సిన ఉత్తమ్ను పార్లమెంటుకు పంపింది టీఆర్ఎస్సే: లక్ష్మణ్తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది . తెలంగాణలో బిజెపిది గాలివాటం గెలుపన్న టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేపీ నా… Read More
రాహుల్ ప్రభావం: కాంగ్రెస్కు సచిన్ పైలట్ గుడ్బై... బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా..?జైపూర్: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ కొనసాగుతారా లేదా అన్న డైలమా ఇంకా పార్టీలో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తెరపైకి మరొక ఈక్వేషన్ వస్తోంది. రాహుల్… Read More
0 comments:
Post a Comment