Thursday, October 29, 2020

గ్రౌండ్ క్లియర్‌గా ఉంది... దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో డిసైడ్ అయింది : కేసీఆర్

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకలో గ్రౌండ్‌‌ చాలా క్లియర్‌గా ఉందని... టీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో డిసైడ్‌ అయిందని అన్నారు. ఎన్నికల వరకూ ప్రతిపక్షాలు ఇలాగే తతంగాలు చేస్తాయని విమర్శించారు. గురువారం(అక్టోబర్ 29) మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jEHLwW

0 comments:

Post a Comment