రాజధాని అమరావతి ప్రాంత రైతుల పై ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తనపై పోటీ చేసి గెలవాలని.. రాజధాని ప్రాంత రైతుల పై పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వ్యాఖ్యలు చేసిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలకు మద్దతుగా మాట్లాడిన మంత్రి సిదిరి అప్పలరాజు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iz1o9d
మంత్రివేనా.. ఒళ్ళు బరువెక్కిందా .. మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై టీడీపీ నేతల ఆగ్రహం
Related Posts:
చిరంజీవితో ఆ బీజేపీ నేతలు.. అందరూ కలిసి అక్కడికే..!హైదరాబాద్ : మెగాస్టార్ ఢిల్లీ బాట పట్టారు. అయితే సైరా సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన హస్తినా వెళ్లారా? లేదంటే దాని వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉందా? అనే ప్… Read More
ఆయన చెబితే చేశా: తన తప్పును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదికి నెట్టేసిన న్యాయవాదిన్యూఢిల్లీ: రామజన్మభూమి-బాబ్రీ మసీదు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో చోటు చేసుకున్న హైడ్రామాకు ప్రధాన కారకుడైన సీనియర్ అడ్వొకేట్ రాజీవ్ ధవన్.. తాను చ… Read More
TSRTC STRIKE : మెట్టు దిగమంటున్న కోర్టు .. మెట్టు దిగెదెవరు... కార్మికులా ? ప్రభుత్వమా?ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారం అవుతుందా? ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరుపుతుందా? ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అంగీకరిస్తారా? క… Read More
టీఎస్ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం మైండ్గేమ్ ఆడుతోంది : ఐకాస కన్వినర్ఆర్టీసీ సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చలంటూ ప్రభుత్వం మైండ్గేమ్ అడుతోందంంటూ ఆర్టీసీ ఐకాస కన్వినర్ అశ్వథ్తామ రెడ్డి అన్నారు. ఆర్టీసీ సమ్మెపై భవిష్యత్… Read More
సీఎం జగన్ను ప్రశంసిస్తూ నోరుజారిన వైసీపీ నేత: మరో ‘ఆణిముత్యం’ అంటూ నెటిజన్ల సెటైర్లుగుంటూరు: తమ అధినేతలను ప్రసన్నం చేసుకునేకుందుకు చాలా మంది నేతలు వారిపై ప్రశంసలు చేయడం సాధారణ విషయమే. ఈ సందర్భంలోనే పలువురు నేతలు పొరబాట్లు చేస్తూ విమర్… Read More
0 comments:
Post a Comment