బీహార్ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్ది వ్యక్తిగత విమర్శల దాడి ఎక్కువవుతోంది. ముఖ్యంగా నితీశ్ వైపు నుంచి లాలూ ఫ్యామిలీపై విమర్శల దాడి తీవ్రమైంది. ప్రతీ ఎన్నికల ర్యాలీలోనూ నితీశ్ తేజస్వి ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్ సొంత నియోజకవర్గం హసన్పూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో నితీశ్ అండ్ కో లాలూ ఫ్యామిలీని మరోసారి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35kXYSY
Thursday, October 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment