Thursday, October 22, 2020

ఏపీలో కోరానా: గుడ్‌న్యూస్ - భారీగా తగ్గిన మరణాలు - రికవరీలో దేశంలోనే టాప్ - కొత్తగా 3,620 కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారికి సంబంధించి చాలా రోజుల తర్వాత గుడ్ న్యూస్ వెలువడింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పీక్స్ కు చేరిన తర్వాత, ఇటీవల ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో దేశంలోనే అత్యధిక రికవరీ రేటును కలిగిన రాష్ట్రంగానూ ఏపీ నిలిచింది. అంతమాత్రాన అసలసత్వం తీసుకోరాదని, స్పెషల్ డ్రైవ్ చేపట్టాలంటూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3klg0KR

0 comments:

Post a Comment