బీహర్ అసెంబ్లీ వేళ ప్రధాన పార్టీలు హామీలు గుప్పిస్తోన్నాయి. ఏ పార్టీ అధికారం చేపట్టాలన్న ఉద్యోగాల కల్పన కీలకం. ఆ అంశాన్ని బీజేపీ, ఆర్జేడీ అందుకున్నాయి. లాక్ డౌన్ సమయంలో లక్షలాది మంది బీహరీలు స్వరాష్ట్రం చేరుకొన్న క్రమంలో ఉపాధి కల్పన పేరుతో ఆకట్టుకున్నాయి. కర్ణాటకకు రూ.1200 కోట్లు, బీహర్ రూ.200 కోట్లు.. అడిషనల్ గ్రాంట్ రిలీజ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HvHejG
Thursday, October 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment