Tuesday, October 13, 2020

అశ్వనీదత్‌ పిటిషన్‌పై హైకోర్టులో కీలక విచారణ- ప్రభుత్వం కౌంటర్లకు ఆదేశాలు...

గన్నవరం విమానాశ్రయానికి భూములిచ్చిన కేసులో టాలీవుడ్‌ నిర్మాణ అశ్వనీదత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. భూసేకరణ చట్టం ప్రకారం తనకు నష్టపరిహారం చెల్లించాలని అశ్వనీదత్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. గన్నవరంలో తన భూములు తీసుకున్న ప్రభుత్వం రాజధానిగా ఉన్న అమరావతిలో ప్రత్యామ్నాయ భూములు ఇచ్చిందని, ఇప్పుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H3CmBL

Related Posts:

0 comments:

Post a Comment