గన్నవరం విమానాశ్రయానికి భూములిచ్చిన కేసులో టాలీవుడ్ నిర్మాణ అశ్వనీదత్ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. భూసేకరణ చట్టం ప్రకారం తనకు నష్టపరిహారం చెల్లించాలని అశ్వనీదత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. గన్నవరంలో తన భూములు తీసుకున్న ప్రభుత్వం రాజధానిగా ఉన్న అమరావతిలో ప్రత్యామ్నాయ భూములు ఇచ్చిందని, ఇప్పుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H3CmBL
అశ్వనీదత్ పిటిషన్పై హైకోర్టులో కీలక విచారణ- ప్రభుత్వం కౌంటర్లకు ఆదేశాలు...
Related Posts:
ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత మళ్లీ మొదటికి: కొత్తగా 41 వేల కేసులు: వీకెండ్ లాక్డౌన్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి భారీగా తగ్గింది. రెండు, మూడు రాష్ట్రాలు మినహా దాదాపుగా అన్ని చోట్లా సాధారణ కేసులు నమోదవుతోన… Read More
Zika virus: పొరుగు రాష్ట్రం హైఅలర్ట్: సరిహద్దు జిల్లాల్లో: కొత్త గైడ్లైన్స్ జారీబెంగళూరు: కేరళలో జికా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే 14 పాజిటివ్ కేసులక్కడ వెలుగులోకి వచ్చాయి. కరోనా మహమ్మారికి తోడుగా జికా కూడా చాపకింద నీరులా వ్యాప… Read More
YS Sharmila: దొర దిగొచ్చిండు గానీ: 50 వేలు కాదు..లక్షా 90 వేలు: పోరాటం తీవ్రంహైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సారథ్యంలోని టీ… Read More
Viral video: యూపీ పంచాయతీ ఎన్నికల్లో హింస: మహిళ అభ్యర్థిని వివస్త్రను చేసే ప్రయత్నంలక్నో: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న ఉత్తర ప్రదేశ్లో బ్లాక్ పంచాయతీ పోలింగ్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాజ్వాది పార్ట… Read More
జోబైడెన్ కీలక నిర్ణయం: భారత్లో అమెరికా రాయబారిగా లాస్ ఏంజిల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టిఅమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఏడు నెలల తర్వాత జోబైడెన్.. భారత్ కు సంబంధించి అతి కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ హయాంలో భారత్-అమెరికాల మధ్య … Read More
0 comments:
Post a Comment