ప్రజలను కాపాడుతూ, పేదలకు అండగా ఉంటోందన్న అక్కసుతోనే న్యాయవ్యవస్థపై జగన్ సర్కారు దాడి చేస్తున్నదని, ప్రజలన్నా, ప్రజా ఉద్యమాలన్నా వైసీపీ నేతలకు చులకన భావం ఎక్కువని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. చాలా కాలంగా ఢిల్లీకే పరిమితమైపోయిన ఆయన ప్రతిరోజు ‘రాజధాని రచ్చబడ్డ' పేరుతో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. మంగళవారం నాటి పీసీలో అమరావతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/372BYPg
Tuesday, October 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment