హత్రాస్ గ్యాంగ్ రేప్ నేపథ్యంలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి వారణాసి పర్యటనలో నిరసనల సెగ తగిలింది. సమాజ్వాదీ పార్టీ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్మృతీ ఇరానీని అడ్డుకుని 'గో బ్యాక్' నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల కార్యకర్తలు గాజులు,నల్లజెండాలు చూపిస్తూ నిరసన తెలియజేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను హత్రాస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HOqdRD
Saturday, October 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment