విజయవాడలో మాంసం మాఫియా అక్రమాలు ఎక్కువయ్యాయి. వారాంతంలో మాసం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని తెలిసి ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మార్గాల్లో మేక, గొర్రె మాంసాలు తీసుకొ్చ్చి ఎక్కువ ధరలకు ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇలాంటి ఓ ముఠాను విజయవాడ రైల్వేస్టేషన్ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ నుంచి విజయవాడ నగరానికి అక్రమంగా రవాణా చేస్తున్న 16 బాక్సుల మటన్ను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EVlFrA
ఢిల్లీ టూ విజయవాడ నిల్వ మాంసం అక్రమ రవాణా- రైల్వేస్టేషన్లో 16 బాక్సులు స్వాధీనం..
Related Posts:
ఎట్టకేలకు సతీష్ చంద్రకు పోస్టింగ్: ఇసుక అక్రమాల నివారణ భాధ్యత సురేంద్రబాబుకు: ప్రభుత్వం ఉత్తర్వులు..ఏపీ ప్రభుత్వం పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. పలువురి అధికారులకు పోస్టింగ్ లు ఇచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు ప్రత్యేక ప్రధా… Read More
బీజేపీ నేతలు, మొఘల్ వారసులా...? భగ్గుమన్న శివసేనఈ నెల 7వ తేదిలోగా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయని పక్షంలో రాష్ట్రపతి పాలన తప్పదంటూ బీజేపీ నేతలు చేస్తున్న హెచ్చరికలకు శివసేన దీటుగా స్పందించింది.… Read More
కిలాడీ....లేడీ, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అంటూ హంగామా: రాత్రి భర్త, బంధువుతో, చివరికి !బెంగళూరు: ఎస్ఐ యూనిఫాం వేసుకుని దందాలు చేస్తున్న మహిళతో పాటు ఇద్దరు నిందితులను తమిళనాడులోని కడలూరు జిల్లా చిదంబరంలో జరిగింది. ఎస్ఐ యూనిఫాం వేసుకుని వా… Read More
కలానికి కాదు, కులానికి సంకెళ్లు: ఏపీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానికలానికి కాదు కులానికి, తప్పుడు వార్తలు రాసేవారికి సంకెళ్లు అని ఏపీ మంత్రులు పేర్నినాని, కొడాలి నాని స్పష్టంచేశారు. ఏపీలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై … Read More
చంద్రయాన్-2 కథ ముగియలేదు! సాఫ్ట్ల్యాండ్ చేసి చూపుతామంటూ శివన్న్యూఢిల్లీ: చంద్రయాన్-2 కథ ముగియలేదన్నారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఛైర్మన్ కె శివన్. త్వరలోనే సాఫ్ట్ ల్యాండింగ్ని చేసి చూపుతామని ధీమా వ్యక్… Read More
0 comments:
Post a Comment