అత్యాచార ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన ఆదేశాలిచ్చారు. గొటిటోరియా పోలీస్ అవుట్పోస్ట్ ఇన్చార్జితో పాటు అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ మిశ్రిలాల్ గోపాడేలను అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఇటీవల 32 ఏళ్ల ఓ మహిళ తనపై జరిగిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36tgdHP
రేప్ జరిగిందని ఫిర్యాదు చేస్తే పట్టించుకోరా... ఆ పోలీసులను అరెస్ట్ చేయండి... సీఎం సంచలన ఆదేశాలు...
Related Posts:
గుర్రంపై మంత్రి రైడ్ .. ఎక్కడో తెలుసా ?అమరావతి : పుర్రెకో బుద్ది .. జిహ్వాకో రుచి ... పెద్దలు సామెతలు ఊరికే చెప్పలేదు. సమాజంలో వివిధ రకాల వ్యక్తుల ఆలోచనలు బట్టే హితోపదేశం చేశారు. సామెత ఓకే … Read More
ట్రాన్స్జెండర్ల మోసం.. ఇంట్లో శాపం ఉందంటూ బంగారం దోపిడి...!ట్రాన్స్జెండర్ల పై సమాజంలో కొద్దో గోప్పో గౌరవం,సానూభూతి ఉంటుంది..అయితే ఆ సానుభూతిని ఆసరా చేసుకున్న కొంత మంది ట్రాన్స్జెండర్లు ఓ మహిళను నిట్టనిలువునా… Read More
హైదరాబాద్ నిజాం డబ్బులపై భారత్-పాక్ వివాదం: 70 ఏళ్ల తర్వాత తీర్పు ఇవ్వనున్న లండన్ కోర్టులండన్: ఇంగ్లాండ్ మరియు వేల్స్ హైకోర్టు ఓ చారిత్రాత్మక తీర్పును ఇవ్వనుంది. ఈ కేసులో భారత్ పాకిస్తాన్ దేశాలతో పాటు హైదరాబాదు ఏడవ నిజాంలు ఉన్నారు. ఇంతకీ … Read More
బాలికతో అసభ్య ప్రవర్తన.. అటెండర్కు దేహశుద్దిగోదావరిఖని : పెద్దపల్లి జిల్లాలో అటెండర్ ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. గోదావరిఖనిలోని గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో టెంపరరీ అటెండర్గా… Read More
మానవత్వం మంటగలిసింది : మృతదేహం తరలించేందుకు అంబులెన్స్ నో, భుజాలపై మోసుకెళ్లిన తండ్రిపాట్నా : నిర్లక్ష్యం అంటే చిన్నదవుతుందే ఏమో .. అజాగ్రత్త, ఏమరుపాటు, లెక్కలేని తనం కూడా సరిపోవేమో. ఇప్పటికే హృదయ విదారకర ఘటనలు జరుగుతున్న సిబ్బందిలో మా… Read More
0 comments:
Post a Comment