అత్యాచార ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన ఆదేశాలిచ్చారు. గొటిటోరియా పోలీస్ అవుట్పోస్ట్ ఇన్చార్జితో పాటు అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ మిశ్రిలాల్ గోపాడేలను అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఇటీవల 32 ఏళ్ల ఓ మహిళ తనపై జరిగిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36tgdHP
రేప్ జరిగిందని ఫిర్యాదు చేస్తే పట్టించుకోరా... ఆ పోలీసులను అరెస్ట్ చేయండి... సీఎం సంచలన ఆదేశాలు...
Related Posts:
ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య: దోషికి ఉరిశిక్ష విధించిన సైబరాబాద్ కోర్టుహైదరాబాద్: నగర శివారు నార్సింగి పరిధిలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన కేసులో నిందితుడిని కోర్టు దోషిగా తేల్చింది. 2017 నాటి ఈ కేసుల… Read More
సమాజంలో ఎన్నో సంస్కృతులు నేర్చుకోవచ్చు.!ది బ్యూటీఫుల్ వరల్డ్ పుస్తకావిష్కరణలో ఉపరాష్ట్రపతిన్యూఢిల్లీ/హైదరాబాద్ : ప్రపంచంలోని వివిధ ప్రాంతాల సందర్శన ద్వారా ఎన్నో సంస్కృతులు నేర్చుకోవచ్చని, అందుకే దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ప్రపంచ వ్యాప్త… Read More
ఏపీ పంచాయతీ తొలిదశ ఎన్నికల ఫలితాలు: జగన్ పార్టీ మద్దతుదారులదే హవా, డీలాపడ్డ టీడీపీఅమరావతి: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ఫలితాలు వెలవడుతున్నాయి. మంగళవారం సాయంత్రం 3.30 గంటలకు పోలింగ్ ముగిసింది. 4గంటలకు కౌంటింగ్ ప్రా… Read More
షర్మిల ఎంట్రీ -మధ్యంతర ఎన్నికలు -కేవీపీ ద్వారా కేసీఆర్ ప్లాన్ -చంద్రబాబులా కేటీఆర్: బీజేపీదివంగత వైఎససార్ తనయ, ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతోందన్న వార్త తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమై… Read More
యూట్యూబ్ కోసం దోపిడీ ప్రాంక్, కాల్పుల్లో యవకుడి మృతిClick here to see the BBC interactive యూట్యూబ్ కోసం కొందరు యువకులు దోపిడీ ప్రాంక్ వీడియో చేస్తుండగా కాల్పులు జరగడంతో 20 ఏళ్ల యువకుడు చనిపోయాడు. ఈ ఘటన… Read More
0 comments:
Post a Comment