పాకిస్తాన్ మళ్లీ భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఓ వైపు చైనా ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ పాక్ మాత్రం దేశంలోకి ఉగ్రవాదుల్ని చొప్పించి అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సరిహద్దులు దాటేందుకు పాక్ సైన్యం పరోక్షంగా సహాయం చేస్తోంది అని సమాచారం .అయితే ఇండియన్ ఆర్మీ వీరి ప్రయత్నాలను తిప్పికొడుతుంది .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HlQEP1
పాక్ కుట్రలకు చెక్ .. పాకిస్తాన్ పంపిన చైనీస్ డ్రోన్ ను కూల్చేసిన భారత సైన్యం
Related Posts:
ఏపీలో ఐటీ విద్యార్ధులకు గుడ్ న్యూస్- క్లౌడ్ ఆర్కిటెక్ట్, బ్లాక్ చైన్ టెక్నాలజీపై ఉచిత శిక్షణ....ఏపీలో ఐటీ విద్యార్ధులకు స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగవకాశాలు అధికంగా ఉన్న కోర్సులను గుర్తించి వాటిలో శిక్షణ ఇచ్చేందుకు… Read More
తెలంగాణా నుండి ఏపీకి .. విచ్చలవిడిగా అక్రమ మద్యం .. ఏపీలో లిక్కర్ లారీ పట్టివేతతెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మద్యనిషేధం వైపు అడుగులు వేస్తున్న నేపథ… Read More
కరోనా విధ్వంసం సృష్టిస్తుంటే సోకుల కోసం సెక్రటేరియట్ కు వందల కోట్లా ? రేవంత్ రెడ్డి సూటిప్రశ్నటిఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి. ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రభుత్వ… Read More
lockdown: బ్లాక్ మూన్ వ్యాపారం, పైకి మసాజ్, లోపల మస్త్ మసాలా, ఆంటీలు, అమ్మాయిలు, మైండ్ బ్లాక్!చెన్నై/ కన్యాకుమారి/ కొచ్చి: కరోనా వైరస్ (COVID 19) పుణ్యమా అంటూ లాక్ డౌన్ విధించడంతో చాలా మందికి పనులు లేక, చేతిలో డబ్బులు లేక అడ్డదార్లు తొక్కుతున్న… Read More
కాసుల కోసం కార్పొరేట్ ఆస్పత్రి కక్కుర్తి.. కరోనా పేరుతో రూ.32 లక్షల బిల్లు వసూల్..కరోనా వైరస్ పేరు చెప్పి కార్పొరేట్ ఆస్పత్రులు కాసులు సంపాదించుకుంటున్నాయి. వైరస్ ఉన్నా లేకున్నా కొన్ని దవాఖానాలు ముక్కు పిండీ మరీ డబ్బులు వసూల్ చేస్తు… Read More
0 comments:
Post a Comment