పోలవరం జాతీయ ప్రాజెక్టు అంచనాలను ఆమోదించే విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతూ ప్రధాని మోడీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ లేఖ రాశారు. ఇందులో జాతీయ ప్రాజెక్టుగా పోలవరం పూర్తి చేయాల్సిన, అందుకు అవసరమైన అనుమతులు ఇప్పించాల్సిన బాధ్యత కేంద్రానికే ఉందని ఆయన గుర్తుచేశారు. జాతీయ ప్రాజెక్టుగా ఆమోదించక ముందు నుంచి పోలవరంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ecj3Tv
పోలవరంపై ప్రధాని మోడీకి జగన్ లేఖ - సవరించిన అంచనాల ఆమోదం కోరుతూ..
Related Posts:
కరోనా: ఏపీ-తెలంగాణ సరిహద్దులో టెన్షన్.. పోటాపోటీగా కూలీల అడ్డగింత..కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకపోవడంతో లాక్డౌన్ను మే 17 వరకూ పొడిగించిన కేంద్రం.. అదే సమయంలో కీలక సడలింపులు కూడా ప్రకటించింది. ఇతర రాష్ట్రాల… Read More
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం: నేటి నుంచి మూడు రోజుల పాటు: వారికి మాత్రమే: పోటెత్తిన బస్స్టేషన్బెంగళూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వరుసగా మూడోదశ లాక్డౌన్ ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణ… Read More
సాహో ‘ఆర్మీ సింగం’ కల్నల్ అశుతోష్ శర్మ.. ప్రజల్ని కాపాడబోయి వీరమరణం.. ఐదేళ్లలో తొలిసారి ఇలా..కరోనాపై పోరులో ఫ్రంట్ లైన్ సిబ్బందికి గౌరవసూచకంగా ఇండియన్ ఆర్మీ ఇవాళ దేశమంతటా ఆయా ఆస్పత్రులపై పూలవర్షాన్ని కురిపించింది. ఆ ఆనందాన్ని అనుభవించేలోపే ఆర్… Read More
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టేనా?: 82 నుంచి దశలవారీగా: కొత్తగా 58 మందికి పాజిటివ్అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. కొద్దిరోజులుగా వరుసగా నమోదవుతోన్న డేటాను పరిశీలిస్తే.. కొత్తగా నమోదవుత… Read More
ఏపీలో లాక్ డౌన్ ఉల్లంఘనలు- పోలీసులకు ఛాలెంజ్ లు- వైసీపీ, టీడీపీ పోటాపోటీ...ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ అమలవుతున్నా రాజకీయ నేతలకు మాత్రం నిబంధనలు పట్టడం లేదు. కనీసం సామాజిక దూరం నిబంధనలు కూడా పాటించకుండా ఇష్టారాజ్యంగ… Read More
0 comments:
Post a Comment