అన్ లాక్ సడలింపులు పెరిగే కొద్దీ దేశమంతటా కరోనా మహమ్మారిపై నిర్లక్ష్యవైఖరి గోచరిస్తున్నదని, కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేదాకా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ప్రధానంగా పెద్ద పడుగల వేళ మరింత అప్రమత్తంగా, బాధ్యతతో మెలగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ మేరకు కీలక సూచనలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3m1OhPS
చైనా బలగాలను తరిమేదెప్పుడు? - మోదీ సందేశంపై రాహుల్ సెటైర్లు
Related Posts:
దొనకొండలో వైసిపి రియల్ వ్యాపారం..! అందుకే రాజధానిని తరలించే కుట్ర చేస్తున్నారన్న వేదవ్యాస్..!!అమరావతి/హైదరాబాద్ : రాష్ట్ర ప్రయోజనాలకన్నా రాజకీయ ప్రయోజనాలకే ప్రాముఖ్యతనిస్తూ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అదోగతి పాలు చేయాలని ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డ… Read More
క్వైట్&డిటర్మైన్డ్ ఆఫీసర్: చిదంబరం ఇంటి గోడ దూకిన సీబీఐ అధికారి ఎవరో తెలుసా?న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ హైకోర్టు మాజీ కేంద్రమంత్రి చిదంబరంకు ముందస్తు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్ట… Read More
చిదంబరం ఇంటిముదు హైడ్రామా, గోడదూకి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు..అరెస్ట్కు సిద్దంకేంద్రమాజీ పి. చిదంబరం ఇంటి ముందు హైడ్రామా నెలకోంది. సిబిఐ, ఈడీ అధికారులు, ఆయన ఇంటికి చేరుకున్నారు. చిదంబరం ఇంటి గేటు వేయడంతో అధికారులు మరి గోడదూకి వె… Read More
బంపరాఫర్: బికినీ ఎయిర్లైన్స్లో టికెట్ ధర రూ.9..ఎంచక్కా ఎంజాయ్ చేయండిన్యూఢిల్లీ: వియత్నాం లోబడ్జెట్ విమానయాన సంస్థ వియెట్జెట్ తమ ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఏడాది చివరిలో భారత్కు రెండు డైరెక్ట్ ఫ్లయిట్… Read More
చిదంబరంను కోర్టులో ప్రవేశపెట్టిన సీబీఐ: 5 రోజుల కస్టడీ ఇవ్వాలంటూ వాదనన్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్థికమంత్రి చిదంబరంను గురువారం మధ్యాహ్నం సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టింది. గురువారం నాలుగు గంటలపాటు చిదంబరంను … Read More
0 comments:
Post a Comment