అన్ లాక్ సడలింపులు పెరిగే కొద్దీ దేశమంతటా కరోనా మహమ్మారిపై నిర్లక్ష్యవైఖరి గోచరిస్తున్నదని, కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేదాకా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ప్రధానంగా పెద్ద పడుగల వేళ మరింత అప్రమత్తంగా, బాధ్యతతో మెలగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ మేరకు కీలక సూచనలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3m1OhPS
Tuesday, October 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment