మావోయిస్టులు చాపకింద నీరులా విస్తరిస్తున్నారన్న సమాచారంతో పాటు, పెద్ద ఎత్తున మిలిటరీ దాడులు చేస్తారన్న సమాచారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేతకు రంగంలోకి దిగాయి. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ కంచుకోట అయిన దండకారణ్యంపై దండయాత్రకు సిద్ధమైంది. కేంద్ర సాయుధ బలగాలతో దాడులకు సిద్ధం అయిన నేపధ్యంలో మావోయిస్టులు ప్రతిదాడులకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఎక్కడికక్కడ మావోలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HDHVHM
Monday, October 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment