Friday, October 2, 2020

అంబానీని తలదన్నేలా కేసీఆర్ సంపద -మణికం ఠాకూర్ ఫైర్ -చస్తేనే దేవుడితో కొట్లాడగలమన్న జగ్గారెడ్డి

ఏమీ లేని స్థితి నుంచి వచ్చిన కేసీఆర్.. ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదనకు మరిగారని.. ఇప్పటికే దేశంలోని రాజకీయ నేతల్లో ధనికుడిగా ఉన్న కేసీఆర్.. రాబోయే రోజుల్లో రిలయన్స్ ముఖేశ్ అంబానీని సైతం మించిపోతారని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మణికం ఠాకూర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cTmMo9

Related Posts:

0 comments:

Post a Comment