దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా తన పేరు ప్రకటించినందుకు దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ తమ కుటుంబానికి ఎప్పుడూ అండగా నిలుస్తూ వచ్చారని చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం(అక్టోబర్ 6) మంత్రి హరీశ్ రావు నేత్రుత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుజాత ఇంటికెళ్లి ఆమెను పరామర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30Fz1A9
Tuesday, October 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment