Tuesday, October 6, 2020

72 గంటల్లో మూడు ప్రమాదాలు: ట్రాఫిక్ రూల్స్ బేఖాతరు, ఎక్కడ.. ఎందుకంటే..?

ప్రపంచంలో పొడవైన అటల్‌ రోహ్‌తంగ్‌ టన్నెల్‌‌లో వరస ప్రమాదాలు జరుగుతున్నాయి. టన్నెల్ ప్రారంభించిన 72 గంటల్లో మూడు యాక్సిడెంట్లు జరిగాయి. పర్యాటకులు వేగంగా వాహనాలు నడపడం, యువకులు బైకులపై రేసింగ్ చేయడంతో ప్రమాదాలు జరిగాయని బోర్డర్స్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ తెలిపింది. ప్రమాదాలకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని వెల్లడించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HTYAGT

0 comments:

Post a Comment