Tuesday, October 6, 2020

బాలీవుడ్ డ్రగ్స్ కేసు: అక్టోబర్ 20 వరకు మళ్లీ రియా రిమాండ్ పొడిగింపు..ఎన్సీబీ వాదన ఇలా !!

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది . ముంబైలోని ప్రత్యేక ఎన్‌డిపిఎస్ కోర్టు రియా చక్రవర్తి, షోవిక్ చక్రవర్తి మరియు ఈ కేసులో అరెస్ట్ అయిన ఇతరుల రిమాండ్‌ను అక్టోబర్ 20 వరకు పొడిగించింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33wUFIt

Related Posts:

0 comments:

Post a Comment