బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ వెనుకబడిపోయిందన్న అంచనాలను నిజం చేస్తూ ఆ పార్టీ ముఖ్యనేత, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ.. ప్రత్యర్థులపై అనూహ్య ఆరోపణలకు దిగారు. ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీ విషయంలో విమర్శలు ఎదుర్కోంటోన్న బీజేపీ తాజాగా మోదీ కామెంట్లపైనా ముప్పేటదాడిని చవిచూడాల్సిన పరిస్థితి. 15ఏళ్ల ఎన్డీఏ పాలనలో చెప్పుకోడానికి ఏమీ లేక ఇలాంటి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34s4tUx
Sunday, October 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment