హైదరాబాద్: హైదరాబాద్లోని బంజారాహిల్స్లో కలకలం చెలరేగింది. హై సెక్యూరిటీ జోన్ పరిధిలోని బంజారాహిల్స్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం ఆందోళనకు దారి తీసింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత నివాసానికి సమీపంలో ఉన్న లోటస్పాండ్లో ఈ మృతదేహాన్ని ఆదివారం ఉదయం గుర్తించారు స్థానికులు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37FY0aQ
హైసెక్యూరిటీ జోన్: లోటస్పాండ్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం..కలకలం: ఆ పక్కనే జగన్ నివాసం
Related Posts:
ఎంపీ రఘురామ మావాడే, ఆలోపే ఇలా -చంద్రబాబు వాడకంలో మహత్యం -విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించారనే ఆరోపణలపై అరెస్టయిన అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై వైసీపీ జాతీయ ప్రధాన కార్య… Read More
ఏపీ దేశంలోనే రెండో స్థానం: పాజిటివిటీ రేటు పెరగడంపై కేంద్రమంత్రి ఆందోళన, ఆ జిల్లాల్లోనూన్యూఢిల్లీ: ఆంధప్రదేశ్ తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేటు పెరగడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఏపిల్ తొలినాళ్ల నుంచి ఏపీ… Read More
అనంతపురం జిల్లా కంప్లీట్ లాక్డౌన్: ఆ ఆరు గంటలు కూడా క్లోజ్అనంతపురం: కరనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ ఉధృతమౌతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అనంతపురం జిల్లావ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ విధించారు. దుకా… Read More
Reliance Oxygen: మళ్లీ ప్రధానికి వైఎస్ జగన్ లేఖ: రోజూ 80 మెట్రిక్స్: మొత్తం సీమకేఅమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయ… Read More
Sputnik V: హైదరాబాద్ చేరిన రెండో బ్యాచ్ వ్యాక్సిన్: శంషాబాద్లో ఫ్లైట్: ఏటా 850 మిలియన్లున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నెలకొన్న వ్యాక్సినేషన్ కొరతను అధిగమించే దిశగా మరో అడుగు ముందకు పడింది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ (Sputnik V) వ్యాక… Read More
0 comments:
Post a Comment