గుంటూరు జిల్లాలో సరస్వతి, కర్నూల్ జిల్లాలో ఆంజనేయస్వామి విగ్రహాలు ధ్వంసం చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మంగళవారం ఇదీ పీక్కి చేరగా.. పోలీసులు స్పందించారు. అదీ ఫేక్ అని రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ స్పష్టంచేశారు. జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ విశ్వసించొద్దు అని సూచించారు. ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. నరసరావుపేటలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Fd6uM
సరస్వతి దేవి విగ్రహాం ధ్వంసం, మందు కూడా పోశారట.. నిజం కాదు: ఎస్పీ..
Related Posts:
వేయికాళ్ల మండపం నిర్మాణానికి వేయి అడ్డంకులుతిరుపతిః పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అభివృద్ధి పేరుతో కోల్పోయిన అపురూప కట్టడం వేయి కాళ్ల మండపం. దీని పునర్నిర్మాణ పనులకు సంబంధించిన వ్యవ… Read More
ఇండిగో ఎయిర్లైన్స్లో కొనసాగుతున్న పైలట్ల కొరత... మరో 130 విమానాలు రద్దుబడ్జెట్ విమానాయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్లో లో కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ విమానాలు నడిపేందుకు సరిపడా పైలట్లు లేకపోవడంతో మరో దేశవ్యాప్తంగా మరో … Read More
ఆఫీస్ మీద నుంచి కిందకుదూకి సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఆత్మహత్య, ఆరు నెలల నుంచి ఆవేదన!బెంగళూరు: జీవితంపై విరక్తి పెంచుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీరు (టెక్కీ) భవనం మీద నుంచి కిందకుదూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులోని మహదేవపుర పోలీస్ స్టేష… Read More
లవర్స్ డే 'పెళ్లి' వివాదం.. ఆరుగురిపై కేసుమేడ్చల్ : వాలంటైన్స్ డే నాడు ప్రేమజంటకు బలవంతంగా పెళ్లి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. టీవిల్లో, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రేమ … Read More
నేడు గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ అందుకే ... మంత్రివర్గ విస్తరణలో పోటీలో ఉంది వీరేతెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేయకుండా జాప్… Read More
0 comments:
Post a Comment