సీబీఐ మాజీ డైరెక్టర్ అశ్వనీకుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. సిమ్లాలోని తన ఇంటిలో ఉరేసుకొని చనిపోయారు. ఇదివరకు ఆయన నాగాలాండ్, మణిపూర్ గవర్నర్గా పనిచేశారు. హిమాచల్ ప్రదేశ్ డీజీపీగా కూడా విధులు నిర్వర్తించారు. అయితే ఆయన గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో ఉన్నారని తెలుస్తోంది. అందుకోసమే సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే పోలీసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iHjpC2
Wednesday, October 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment