అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పరీక్షల సంఖ్య తగ్గించకపోయినప్పటికీ.. కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గుతోంది. అంతేగాక, నమోదవుతున్న కరోనా కొత్త కేసుల కంటే కూడా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు: జీహెచ్ఎంసీతోపాటు జిల్లాల్లోనూ ఎక్కువ కేసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36oR80M
Friday, October 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment