ప్రపంచమంతా వైరస్ విలయంతో విలవిల్లాడుతున్నా.. కరోనా పుట్టినిల్లయిన చైనాలో మొన్న జులైలో ‘కుక్క మాసం వేడుకలు' గొప్పగా జరిగాయి. వేలాది శునకాలు చంపి తినడంపై జంతుకారుణ్యం సంస్థలు ఆందోళన వ్యక్తం చేసినా, చైనా సర్కారు పట్టించుకున్న పాపానపోలేదు. ముగజీవుల పట్ల, మరీ ముఖ్యంగా పెంపుడు జంతుల పట్ల డ్రాగన్ కిరాతకం మరోసారి బట్టబయలైంది. ఇప్పటిదాకా కనీవినీ ఎరుగని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HGR5TB
చైనాలో కనీవినీ ఎరుగని దారుణం - ఒకేసారి 4వేల పెంపుడు జంతువులు బలి - తిండి, నీరు లేక..
Related Posts:
ఏపీలో గెలుపు ఎవరిదో కేసీఆర్ తేల్చేసారు: ఏపీలో అధికారం..20 పైగా ఎంపీ సీట్లు: జోస్యం ఫలిస్తుందా..!ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చేసారు. ఎన్నికల తరువాత కేసీఆర్ మౌనంగా ఉన్నారని..అంటే తమకే అనుకూలంగా పరిస్థితులు… Read More
ఏం ఎండలు బాబోయ్... జనం పిట్టలా రాలిపోతున్నారు...సూర్యుడు సుర్రుమంటున్నాడు. నిప్పులు కురిపిస్తున్నడు. రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేదాకా ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగనున్నాయి. వడగాలుల దెబ్బకు జ… Read More
తిరుమలలో అపూర్వ ఘట్టం: యాగం ముగిసిన కొద్దిసేపటికే..!తిరుపతి: కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆరం… Read More
ఆర్కే బీచ్ లో విగ్రహాల తొలగింపు.. అసలు అభ్యంతరం హరికృష్ణ విగ్రహం వల్లేనట..విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో విగ్రహాలను తొలగించారు జీవీఎంసి అధికారులు . సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల విగ్రహాల తొలగింపుకు కారణం ఏంటి ? ఎందుకు ఈ విగ్… Read More
వివేకా హత్య కేసు: తేల్చని పోలీసులు..మౌనంగా కుటుంబ సభ్యులు: కొత్త ప్రభుత్వం తేల్చాల్సిందేనా..!రాజకీయంగా సంచలనం సృష్టించిన వైయస్ వివేకా హత్య కేసు ఇంకా కొలిక్కి రాలేదు. పోలీసులు విచారణ సాగిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చ… Read More
0 comments:
Post a Comment