Tuesday, October 6, 2020

అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ- విజయవాడకు కృష్ణా బోర్డు తరలింపు- 4 అంశాలకు కేసీఆర్‌, జగన్‌ ఒకే...

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు జల వివాదాల పరిష్కారం కోసం ఇవాళ కేంద్ర జల్‌శక్తి మంత్విత్వశాఖ నిర్వహించిన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ విజయవంతమైనట్లు కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రకటించారు. రెండు గంటల పాటు సాగిన ఈ భేటీలో మొత్తం నాలుగు అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని ఆయన ప్రకటించారు. ఇందులో కృష్ణా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30FC37w

0 comments:

Post a Comment