బీహర్ ప్రజల మూడు మారుతోందా..? వచ్చే ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందనే అంశాలపై లోక్నితీ-సీఎస్డీఎస్ ఓపినీయన్ పోల్ నిర్వహించింది. అయితే ఇందులో నితీశ్ కుమార్ ప్రభుత్వంపై వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపించింది. నితీశ్ ప్రభుత్వంపై ప్రజా విశ్వాసం 28 శాతానికి చేరిందని సర్వేలో తేలింది. ఈ-కామర్స్ సైట్ల పేరుతో దోపిడీ, వెలుగులోకి బీహర్ ముఠా నయా ఛీటింగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ktncoB
తగ్గుతోన్న నితీశ్ ప్రజాధరణ..అయినా, సీఎం రేసులో రెండో ప్లేస్లో తేజస్వి.. చిరాగ్ 5 శాతమే..
Related Posts:
ఏపీలో గ్రామ వాలంటీర్ల నియామక ప్రక్రియ షురు.. 2లక్షల మందికి అవకాశం.. దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడ్డారు. ఇందులో భాగంగ… Read More
కిలాడీ లేడీ.. నటీనటులుగా ఛాన్స్ ఇస్తానంటూ..!హైదరాబాద్ : స్క్రీన్ మీద ఒక్క ఛాన్స్ కోసం ఆరాటపడే వాళ్లు చాలామంది ఉంటారు. తెర మీద ఒక్కసారైనా కనిపించాలనే తాపత్రాయం వారిని ఒక్కదగ్గర ఉండనివ్వదు. వెండి… Read More
పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. ట్రైనింగ్ మరిచారు, జీతాల్లేవు.. ఆ పోస్టుతో తిప్పలెన్నో..!హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని సంబురపడ్డారు. తీరా కొలువులో చేరాక గానీ తిప్పలు తెలియడం లేదు. ఎలాంటి శిక్షణ లేకుండా నియమించిన పంచాయతీ కార్యదర్శ… Read More
భార్య, అత్తమామల వేధింపులు తాళలేక టెక్కీ ఆత్మహత్య..హైదరాబాద్ : కొత్తగా పెళ్లైంది. భార్య రాకతో జీవితం కొత్త బంగారులోకం అవుతుందని అనుకున్నాడు. అయితే అనుకున్నట్లు సాగితే అది జీవితం ఎందుకవుతుంది. కట్టుకున్… Read More
అడవిబిడ్డ సాహస యాత్ర.. అనంతపురం చిన్నికృష్ణుడి అపూర్వ విజయాలుఅనంతపురం : గిరిపుత్రుడు అపూర్వ విజయాలు సాధిస్తున్నాడు. కలలు కంటూ వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులేస్తున్నాడు. పర్వతారోహణ అంటే మక్కువ ఉన్న అడవి బిడ్… Read More
0 comments:
Post a Comment