భారత్లో గత ఐదేళ్లలో చోటు చేసుకున్న పలు పరిణామాలు ఆర్ధికంగా కుంగదీసేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నోట్ల రద్దు, జీఎస్టీ రాక, కరోనా ప్రభావం వంటి సమస్యలతో భారత ఆర్దిక వ్యవస్ధ ఎన్నడూ లేనంత దారుణ ఉత్పాతాన్ని చవిచూడబోతోందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇదే క్రమంలో ప్రపంచ బ్యాంకుకు చెందిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ తాజాగా వెలువరించిన అంచనాలను బట్టి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nU2y33
త్వరలో భారతీయుల కంటే బంగ్లాదేశీయులే ధనికులవుతారా ? ప్రపంచ బ్యాంకు అంచనాలు..
Related Posts:
ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలు అందలేదు; తిరుమలలో మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలుమా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు విఐపి బ్ర… Read More
Illegal affair: ప్రియుడితో ఎస్కేప్, కజిన్ తో కాపురం, లిక్కర్ పార్టీతో చంపేసిన ఇద్దరు ప్రియులు!మోహలి: భర్తతో కాపురం చేసుకుంటున్న మహిళ అడ్డదారి కొట్టింది. మంచి కుర్రాడిని సెట్ చేసుకున్న భార్య అతనితో జల్సా చేసింది. భర్త అతని భార్యను మందలించి ప్రియ… Read More
బీజేపీలోకి ఎంపీ కేశినేని నాని..!! కీలక నేతలతో మంతనాలు - చంద్రబాబు ఫొటోలు తీసేసి..!!టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని పార్టీ వీడేందుకు సిద్దమయ్యారా. ఆయన కాషాయం కండువా కప్పుకోబోతున్నారా. బెజవాడ టీడీపీ నేతలు మాత్రం అవుననే సమాధాన ఇస్తున్నారు.… Read More
జగన్ సర్కార్ కు కేంద్రం మరో షాక్- మాకు చెప్పి చేశారా ? లండన్ కోర్టులో ఇరికించిన వైనంఏపీలో అధికార వైసీపీతో ఓవైపు సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పైకి కనిపిస్తున్న కేంద్రంలోని ఎన్డీయే సర్కార్... కీలక అంశాల్లో మాత్రం తమ దారి తాము చూసుకుంట… Read More
భారత్ లో కరోనా క్షీణత: తాజాగా 13,596 కొత్త కేసులు,166 మరణాలు; యాక్టివ్ కేసులు ఎన్నంటే !!భారతదేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 13,596 తాజా కోవిడ్ -19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. 230 రోజుల్… Read More
0 comments:
Post a Comment