ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైరయ్యారు. ఆయన డీజీపీకి ఎందుకు లేఖలు రాస్తున్నారని ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకోకుండా లేఖలు రాయడం ఏంటీ అని ఫైరయ్యారు. ఏ చిన్న ఘటన జరిగిన భూతద్దంలో చూపిస్తూ లేఖ రాయడం మంచి పద్ధతి కాదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ చిన్న ఘటన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30zJ75c
Monday, October 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment