తెలంగాణ ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి అక్రమాస్తులు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ రెసిడెన్షియల్ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు వీరిద్దరూ ప్రయత్నించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. బిల్డర్ కు రూ. 4 కోట్లకు పైగా నగదు ఇచ్చారనే సమాచారంతో అధికారులు దాడులు చేశారు. దీంతో మరోసారి తెలంగాణలో జరిగిన ఈఎస్ఐ స్కాం చర్చకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gIh49a
Tuesday, September 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment