Tuesday, September 1, 2020

esi స్కాంలో బయటపడుతున్న దేవికారాణి, నాగలక్ష్మీ ఆస్తులు.. బిల్డర్ నుంచి రూ.4 కోట్లు, రికవరీ..

తెలంగాణ ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి అక్రమాస్తులు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ రెసిడెన్షియల్ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు వీరిద్దరూ ప్రయత్నించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. బిల్డర్ కు రూ. 4 కోట్లకు పైగా నగదు ఇచ్చారనే సమాచారంతో అధికారులు దాడులు చేశారు. దీంతో మరోసారి తెలంగాణలో జరిగిన ఈఎస్ఐ స్కాం చర్చకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gIh49a

Related Posts:

0 comments:

Post a Comment