Saturday, September 5, 2020

విశాఖకు బీచ్ తెచ్చింది, సబ్ మెరైన్ తెచ్చింది చంద్రబాబే.. విజయసాయి విసుర్లు

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. తన పాలనలో విశాఖకు ఏమీ చేయలేదు అని ధ్వజమెత్తారు. విశాఖ కంటకుడు చంద్రబాబు పార్ట్‌-8లో సాయిరెడ్డి విరుచుకుపడ్డారు. కుటీర పరిశ్రమలను కాలదన్ని.. కార్పొరేట్ రంగానికి కొమ్ముకాశాడని ఫైరయ్యారు. ఆంధ్రా యూనివర్సిటీలో 14 ఏళ్ల పాలనలో ఒక్క టీచింగ్ అసిస్టెంట్ పోస్టును కూడా భర్తీ చేయలేదని దుమ్మెత్తిపోశాడు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32VGzPo

0 comments:

Post a Comment