Saturday, September 5, 2020

ఏపీలో స్ధానిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రచారం- ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ క్లారిటీ..

ఏపీలో కరోనాతో వాయిదా పడిన స్ధానిక సంస్ధల ఎన్నికలను ఈ నెలలో నిర్వహించేందుుకు ఎన్నికల కమిషన్‌ సిద్ధమవుతున్నట్లు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వార్తలొచ్చాయి. ఈ మేరకు కమిషన్ షెడ్యూల్‌ కూడా విడుదల చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ నెల 9 నుంచి 11 వరకూ మూడు దఫాలుగా ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు, 21న పోలింగ్ ఉంటుందని, 24న కౌటింగ్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DCay6s

Related Posts:

0 comments:

Post a Comment