ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు .నిన్న ఆసరా , నేడు టోకరా, జనాలు బకరా అంటూ విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజలను నిస్సిగ్గుగా మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు నారా లోకేష్. కుడి చేత్తో ఇచ్చి ఎడమచేత్తో లాగేసుకుంటామని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33lYwXv
Saturday, September 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment