Saturday, September 12, 2020

నిన్న ఆసరా ... ఇవ్వాళ టోకరా .. జనాలు బకరా : నారా లోకేష్ ఫైర్

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు .నిన్న ఆసరా , నేడు టోకరా, జనాలు బకరా అంటూ విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజలను నిస్సిగ్గుగా మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు నారా లోకేష్. కుడి చేత్తో ఇచ్చి ఎడమచేత్తో లాగేసుకుంటామని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33lYwXv

Related Posts:

0 comments:

Post a Comment