Saturday, September 12, 2020

అమెరికాలో కార్చిచ్చు: 5 లక్షల మంది ఖాళీ, పదుల సంఖ్యలో మృతి..

అమెరికా సంయుక్త రాష్ట్రాలపై కార్చిచ్చు తీవ్ర ప్రభావం చూపించింది. పశ్చిమ తీర రాష్ట్రాల్లో రేగిన దావాగ్నితో గత నెలలో 24 మంది చనిపోయారు. అగ్ని ఇళ్లకు వ్యాపించడంతో వేలాదిమంది కట్టుబట్టలతో వెళ్లిపోయారు. దాదాపు 5 లక్షల మంది వరకు తమ నివాసాలను వదిలి వెళ్లిపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో 100 వరకు ప్రమాదాలు జరిగాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FnHaSc

Related Posts:

0 comments:

Post a Comment