అమెరికా సంయుక్త రాష్ట్రాలపై కార్చిచ్చు తీవ్ర ప్రభావం చూపించింది. పశ్చిమ తీర రాష్ట్రాల్లో రేగిన దావాగ్నితో గత నెలలో 24 మంది చనిపోయారు. అగ్ని ఇళ్లకు వ్యాపించడంతో వేలాదిమంది కట్టుబట్టలతో వెళ్లిపోయారు. దాదాపు 5 లక్షల మంది వరకు తమ నివాసాలను వదిలి వెళ్లిపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో 100 వరకు ప్రమాదాలు జరిగాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FnHaSc
అమెరికాలో కార్చిచ్చు: 5 లక్షల మంది ఖాళీ, పదుల సంఖ్యలో మృతి..
Related Posts:
ఏపీలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు.. రెడ్ జోన్ల బయట అనుమతి...ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్ డౌన్ కారణంగా మూతపడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సడలింపుల్లో భాగంగా రేపటి నుంచి తెరవాలని ప్రభుత్వం నిర్ణయి… Read More
lockdown:పోలీసులతో వలసకూలీల ఘర్షణ, సొంత రాష్ట్రం వెళతామని పట్టు, లాఠీలకు పనిచెప్పిన ఖాకీలు..లాన్ డౌన్ వల్ల చిక్కుకుపోయిన వలసకూలీలు సొంత రాష్ట్రం వెళ్లేందుకు పెట్టేబెడ సర్దుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్నవారిని తరలించేందుకు అధికారులు తగిన ఏ… Read More
కరోనా: 24 గంటల్లో 2553 కొత్త కేసులు.. రికార్డు స్థాయిలో రికవరీలు.. రేపటిని తలుచుకుంటే వణుకు..దేశంలో కరోనా వ్యాప్తి ఏమాత్రం అదుపులోకి రాలేదు. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 2553 మంది వైరస్ కాటుకు గురయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,533కు పెరిగి… Read More
పాక్ సుప్రీంకోర్టు తీర్పుపై భారత్ ఆగ్రహం: పీవోకేపై తేల్చి చెప్పిందిన్యూఢిల్లీ: పాకిస్థాన్ చేస్తున్న తప్పులకు అక్కడి కోర్టులు కూడా మద్దతు పలుకుతుండటం విచారకరం. గిల్గిత్, బాల్టిస్థాన్ ప్రాంతాల(పీవోకే)ను పాకిస్థాన్ దుర్మ… Read More
ఉదృతమవుతున్న కేసులు..కేంద్ర వర్గాల్లో పెరుగుతున్న ఆందోళన..! జూన్ వరకూ లాక్డౌన్ తప్పదా..?ఢిల్లీ/హైదరాబాద్ : గత నలభై రోజులుగా స్వీయ నియంత్రణ పాటిస్తు లాక్డౌన్ ఆంక్షలను తూచా తప్పకుండా ఫాలో అవుతున్నా కరోనా కష్టాలు రెట్టింపవుతున్నాయి తప్ప తగ్… Read More
0 comments:
Post a Comment